ఎయిర్‌లైన్స్ షాక్.. ప్రయాణికులకు నో రిఫండ్
మరోసారి లాక్‌డౌన్ పొడిగించడంతో ముంద‌స్తుగా.. మే 3వ‌ర‌కు చేసుకున్న ప్ర‌యాణాల బుకింగ్ ల‌ను విమాన‌యాన సంస్థ‌లు ర‌ద్దు చేస్తున్నాయి. అయితే, ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి రిఫండ్స్ ఇచ్చే అవకాశం లేదంటూ, ఎయిర్ లైన్స్ సంస్థలు  ప్ర‌యాణికుల‌కు షాకింగ్ న్యూస్ చెప్పాయి. విమానాలు రద్దు అయినా, టికెట్ల రిఫండ…
సెల్ఫ్ క్వారంటైన్‌లో దిగ్గజ క్రికెటర్
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తాను సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్నానని శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కర తెలిపారు.  యూరప్‌ నుంచి శ్రీలంకకు వచ్చిన ప్రతి ఒక్కరు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో తనవంతు బాధ్యతగా 14 రోజుల పాటు  స్వీయ నిర్బంధంలో  ఉండనున్నట్లు …
మ‌హేష్- వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం..!
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, క్రియేటివ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మ‌హ‌ర్షి చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. సామాజిక అంశాల‌ని జోడించి క‌మ‌ర్షియ‌ల్ నేప‌థ్యంలో మ‌హ‌ర్షి చిత్రాన్ని తెర‌కెక్కించ‌గా, ఈ చిత్రానికి భారీ ఆద‌ర‌ణ ల‌భించింది. క‌ట్ చేస…
ప్రపంచ ఆకర్షనీయ ప్రదేశాల్లో ఏడు భారత నగరాలు
ప్రపంచవ్యాప్తంగా 100 ఆకర్షనీయ ప్రదేశాల్లో భారత్‌కు చెందిన ఏడు నగరాలకు చోటు లభించింది. యూకేకు చెందిన గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ స్టేట్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్. చారిత్రక, సాంస్కృతిక వారసత్వం, భిన్నత్…